అమరావతి: అయోధ్యలో భవ్య రామామందిరం నిర్మాణం పనులు ప్రణాళిక బద్దంగా జరుగుతున్నాయి.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షణలో రామ్ లల్లా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే సంవత్సరం జనవరి 22న జరుగనున్నది.. రామ్ లల్లా గర్భాలయం పనులు దాదాపు పూర్తి కావచ్చయని, లైటింగ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయని, టెంపుల్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోషల్ మీడియాలో శనివారంనాడు పోస్టు చేశారు.. ట్రస్టు పర్యవేక్షణలో నిలకడగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు..బాల రాముడి విగ్రహ నిర్మాణం మూడు స్థానాల్లో జరుగుతోందని,, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని రాయ్ తెలిపారు..గ్రౌండ్ ఫ్లోర్ లోని గర్భగృహంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు..ప్రాణప్రతిష్ట కార్యక్రమం దివ్యవంగా జరుగుతుందని తెలిపారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.