దేశవ్యాప్తంగా 41 ప్రాంతాల్లో..
అమరావతి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో మహారాష్ట్ర,,కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో శనివారం NIA అధికారుల బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపాయి.. కర్ణాటకతోపాటు మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్ లలో అధికారులు సోదాలు జరిపి తీవ్రవాద సంస్థ I.S.I.S తో ఉన్న సంబంధాల కలిగిన వున్న 15 మంది వ్యక్తుల అరెస్ట్ చేసింది..దేశంలో I.S.I.S తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న తీవ్రవాద సంస్థ సభ్యులు,, పేలుడు పరికరాలను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లోనూ I.S.I.S కుట్ర కోణం వెలుగుచూసింది.. దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది..
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.