హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతు,, గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదివారం తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు..కృష్ణంరాజు పార్థివదేహానికి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ నటుడు మురళీ మోహన్, చింతల రాంచంద్రా రెడ్డి, విద్యాసాగర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మోహన్ బాబు, మంచు విష్ణు, డైరెక్టర్ అశ్వనీ దత్, నిర్మాత దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంతాపం వ్యక్తం చేశారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.