CRIME

యూజర్లను మోసం చేసిన గేమింగ్ యాప్-ఈడీ దాడుల్లో బయటపడిన రూ.7 కోట్లు

అమరావతి: ప్రజలను మోసం చేసిన మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్​కతాలోని ఆ యాప్​ ప్రమోటర్​కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాడులు నిర్వహించి రూ.7 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ శనివారం తెలిపింది..ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ-నగ్గెట్స్ యాప్​ ప్రారంభించిన కొత్తలో యూజర్లకు కమీషన్లు ఇచ్చారు..వ్యాలెట్​లోని బ్యాలెన్స్​ను ఈజీగా విత్​డ్రా చేసుకునే వీలు కల్పించడంతో,,యూజర్లలో యాప్​పై నమ్మకం పెరిగింది..ఎక్కువ కమీషన్​కు ఆశపడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు..ఇలా భారీ మొత్తంలో నిధులు సమీకరించిన తరువాత యాప్​ నుంచి యూజర్లు కమీషన్​ విత్​డ్రా చేసుకునే ప్రక్రియను ఈ-నగ్గెట్స్ యాజమాన్యం నిలిపివేసింది.. సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామని, దర్యాప్తు సంస్థలు విచారణను ఎదుర్కొంటున్నామని కుంటు సాకులు విన్పిస్తూ, చివరకు యూజర్ల డేటా సహా సర్వర్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది..దింతో ఈ యాప్ చేసిన ఘరాన మోసం యూజర్లకు అర్థం కావడంతో,ఈ-నగ్గెట్స్​ యాప్​ సహా ఆ కంపెనీ ప్రమోటర్​పై 2021 ఫిబ్రవరిలో కోల్​కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

17 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

19 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

19 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

24 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.