అమరావతి: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.. చీఫ్ విప్ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్,, స్పీకర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ,ఉద్దవ్థాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదని, అందుకే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది..అలాగే షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఈవిషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది..సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం షిండేకు ఊరట లభించింది..సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే ప్రభుత్వంకు ఎలాంటి ఢోకా లేదు..ఇదే సమయలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి..రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోనున్నది.
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
This website uses cookies.