శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి 3 km దూరంలో ఆదివారం మధ్యహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి..రేణిగుంట – శ్రీకాళహస్తి రహదారిలోని మిట్ట కండ్రిగ వద్ద ముందు వెళ్లుతున్న వాహనంను AP39G-3233 మారుతి వెర్టిగో కారు,,ముందు వెళ్లుతున్న మరో వాహానంను ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొన్నట్లు తెలుస్తొంది..డ్రైవర్ వేగంను అదుపు చేయలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం..కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా మరో మొత్తం ఆరుగురు అక్కడిక్కడే మరణించారు..ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన భరత్((22) అనే యువకుడిని శ్రీకళాహస్తీ MGM ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని C.I విక్రమ్ మీడియాకు తెలిపారు..మృతులు అందరూ విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు..మృతుల పేర్లు రమేశ్, నరసింహ, అక్షయ, రాజ్యలక్ష్మి, శ్రీలత, వెంకట రమణమ్మ అని పోలీసులు తెలిపారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.