నెల్లూరు: రామలింగాపురం ఫై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభంమైనప్పటి నుంచి నగర ప్రజలకు ఈ సెంటర్ లో ట్రాఫిక్ నరకం కన్పించేదని,,అయితే నేడు బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడంతో, ట్రాఫిక్ కష్టాలు తొలగాయని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం news19tv.com నగర పౌరుల అభిప్రాయం సేకరించిగా, పై విధంగా స్పందించారు..బ్రిడ్జీ అధికారికంగా ఇంక ప్రారంభమైనట్లు సమాచారం లేదు.వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ చొరవతో బ్రిడ్జీ నిర్మాణం పూర్తి చేసుకొవడం అభినందనీయం..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.