AMARAVATHI

ప్రజల నుంచి వసూలు అయిన పన్నులను తిరిగి వారి అభివృద్ధికే-ప్రధాని మోదీ

అమరావతి: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు అయిన నగదు మొత్తం తిరిగి వివిధ పథకాల రూపంలో వారి అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..మంగళవారం మధ్యహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చేరుకున్నారు..పుట్టపర్తి విమానాశ్రాయంలో ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది..ఎయిర్ పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు..లేపాక్షిలో వీరభద్రస్వామి,, దుర్గా దేవిలకు ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు..ఆలయం విశిష్టతను లేపాక్షి శిల్పకళా సంపదను ప్రధానికి ఆలయ అధికారులు వివరించారు.. శ్రీరామ భజనతో పాటు సంగీత కచేరిని మోదీ వీక్షించారు..శిల్ప కళా సంపదను లేపాక్షి స్థల పురాణాన్ని అడిగి తెలుసుకున్నారు..ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు..లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు..అనంతరం సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంకు చేరుకున్న ప్రధాని, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్ ను ఆయన ప్రారంభించారు..503 ఎకరాల విస్తీర్ణంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు సంబంధించిన శిక్షణా కేంద్రానికి 2015లో కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేశారు..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

11 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

14 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

17 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

18 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

21 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.