అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి CID తనపై నమోదు చేసిన కేసు అక్రమమని,, తనపై నమోదైన FIRను క్వాష్ చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్నాసనం మంగళవారం భిన్నామైన తీర్పు వెలువరించింది..ఈ కేసు విషయంలో భిన్న తీర్పులు వెలువరించినందున,,తగిన ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి,, జడ్జిలు అనిరుద్ద్ బోస్,, జస్టిస్ బేలా త్రివేదీ విజ్ఞప్తి చేశారు..దీంతో ఈ కేసు సుప్రీం కోర్టు సీజేఐ ముందుకు చేరింది.. స్కిల్ కేసులో చంద్రబాబుకు 17-(A) వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు CID, గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని అనిరుద్ద్ బోస్ స్పష్టం చేశారు..తగిన నివేదిక కోసం సీజేఐకి నివేదించామని చెప్పారు..చట్టం అమ్లలోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే 17-(A) సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యనించారు..2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు.. నిజాయితీగా వున్న అధికారుల రక్షణకే 17-(A) చట్ట సవరణ చేశారన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.