అమరావతిం మధ్యప్రదేశ్ కట్నిలో రెవెన్యూశాఖ అధికారి రూ.5వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త స్పెషల్ పోలీసులు అతన్ని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు..పట్వారి గజేంద్ర సింగ్,, తన ప్రైవేటు ఆఫీసులో ఓ వ్యక్తితి నుంచి 5 వేలరూపాయలు లంచం తీసుకున్నాడు..రూ.500 నోట్లు 10 ఉన్నాయి..పోలీసుల్ని చూడగానే అతను తన వద్ద ఉన్న 10 నోట్లను నమిలి మింగేశాడు..పట్వారి గజేంద్ర, లంచం తీసుకున్నట్లు ఎస్పీ సంజయ్ సాహూ తెలిపారు..బార్కేడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ట్రాప్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం గజేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని,,క్షేమంగా ఉన్నట్లు తెలిపారు..ఈ సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.