AMARAVATHICRIME

లంచం సొమ్మును మింగేసిన రెవెన్యూశాఖ అధికారి

అమరావతిం మధ్యప్రదేశ్ కట్నిలో రెవెన్యూశాఖ అధికారి రూ.5వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త స్పెషల్ పోలీసులు అతన్ని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు..పట్వారి గజేంద్ర సింగ్,, తన ప్రైవేటు ఆఫీసులో ఓ వ్యక్తితి నుంచి 5 వేలరూపాయలు లంచం తీసుకున్నాడు..రూ.500 నోట్లు 10 ఉన్నాయి..పోలీసుల్ని చూడగానే అతను తన వద్ద ఉన్న 10 నోట్లను నమిలి మింగేశాడు..పట్వారి గజేంద్ర, లంచం తీసుకున్నట్లు ఎస్పీ సంజయ్ సాహూ తెలిపారు..బార్కేడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ట్రాప్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.. ప్రస్తుతం గజేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని,,క్షేమంగా ఉన్నట్లు తెలిపారు..ఈ సంఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *