అమరావతి: ఓనం,,రాఖీ పండుగల సందర్బంగా మహిళలకు కానుకగా, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎల్ పీజీ వంటగ్యాస్ సిలెండర్స్ పైన రూ.200 తగ్గించారని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.. మంగళవారం ఢిల్లీలో కేంద్రం కేబినెట్ సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రాయితీ రేపటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు..ఉజ్వల పథకం క్రింది ఇప్పటికే 9.7 కోట్ల మంది వినియోగదారులు వున్నారని,, ఆదనంగా మరో 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు..ప్రస్తుతం ఉజ్వల పథకం క్రింద లబ్దిదారులకు రూ.200 సబ్సీడి ఇస్తున్నమని,, ఆదనంగా మరో రూ.200 రాయితీ వస్తుందన్నారు..ఈ రాయితీ పథకం అన్ని వర్గాల ప్రజలకు వర్తింస్తుందన్నారు.. మధ్య,,దిగువ మధ్యతరగతి మహిళల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తొందన్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.