అమరావతి: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో,,రెట్టించిన ఉత్సహాంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సూర్యుడికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు Aditya L-1 ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది..శనివారం ఉదయం 11.50 గంటలకు సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది..కొరినాగ్రఫీ పరికరం సాయంతో సౌరవాతావరణాన్నిలోతుగా పరిశీలించి పరిశోధించడమే ఆదిత్య ప్రాజెక్టు ముఖ్యొద్దేశం అని అధికారులు వెల్లడించారు.. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ కక్ష్యలో ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు.. Aditya L-1 ను దేశంలో వివిధ జాతీయ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో తయారు చేసినట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. Aditya L-1 ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్న శాటిలైట్ బరువు దాదాపు 1500 Kg బరువుతో ఉంటుంది. Aditya L-1 లో మొత్తం 7 పేలోడ్లు అమర్చారు..సూర్యుని నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ ను రూపొందించినట్లు ఇస్రో అధికార వర్గాలు వెల్లడించాయి.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.