నెల్లూరు: నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలో విధులు నిర్వహిస్తున్నMRO కాయల.సతీష్,,అయ్యావారి పల్లికి చెందిన రైతు రత్నం పొలంకు సంబంధించి డిజిటల్ సంతకం కోసం 15 వేలు లంచం డిమాండ్ చేశారు.లంచం ఇచ్చుకొలేని రత్నం ఏసిబి అధికారులను ఆశ్రయించారు.దింతో బుధవారం రత్నం వద్ద నుంచి లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో,ఏసిబి అధికారులు రంగ ప్రవేశం చేసి,సతీష్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.