NATIONAL

డిశంబరు వరకు ఫ్రీ రేషన్ బియ్యం-ఉద్యొగులకు 4 శాతం డిఏ పెంపు

అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద కేంద్రం అందస్తున్న ఫ్రీ రేషన్ బయ్యంను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదితో ఫ్రీ రేషన్ గడువు ముగియనున్న నేపధ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.కొవిడ్-19 కారణంగా లాక్ డౌన్ 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో పథకం గడువు ముగియాల్సి ఉంది.అయితే పేద,బడుగు వర్గాల అర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, సెప్టెంబర్ 30 వరకు పొడగించారు. తాజాగా మరో 3 నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.

4 శాతం DA పెంపు:- పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. ఉద్యోగులకు చెల్లించే DA 4 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల 38 శాతానికి చేరునుంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు కేంద్రం 3 శాతం DA పెంచింది.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

4 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

6 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

7 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

11 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.