అమరావతి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS MLA లాస్య నందిత ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు..గురువారం ఆర్దరాత్రి నల్లగొండలో BRS బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా పటాన్చెరూ సమీపంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది..దీంతో కారులు వెనుక సీట్లో కూర్చుని వున్న నందిత, తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించారు..కారు డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నమిత్తం అసుపత్రికి తరలించారు.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం..సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు BRS కంటోన్మెంట్ సీటు ఇచ్చారు.. BJP అభ్యర్థిపై ఆమె విజయం సాధించింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.