DISTRICTS

ఐస్ లో నిల్వ వుంచిన చికిన్,మటన్,చేపలను హోటల్స్ కు అమ్మి,సోమ్ము?

తిరుపతి: గూడూరులో హస్పటల్ వీధిలోని చికెన్ దుకాణాలపై మున్సిపల్ కమీషనర్ సాయినాధ్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.. దాడులలో ఓ దుకాణంలో 600 కేజీల నిల్వ చేసిన పురుగులు పట్టిన చికెన్ ను గుర్తుంచారు..పురుగులు పట్టిన చికెన్ ను పలు హోటల్స్, ఢాబాలకు అమ్మకాలు..చెన్నై నుంచి తొలుత గూడూరుకు, ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి పెద్ద మొత్తంలో నిల్వ చికెన్ తరలిస్తారు..కొంత తక్కవ రేటుకు వీరు హోటల్స్, ఢాబాలకు అందచేస్తుంటారు.తక్కవ ధరకు వస్తుంది కాబట్టి, హోటల్స్, ఢాబాల యాజమానులు,వీటిని వేడి వేడిగా కస్టమర్స్ కు సప్లయ్ చేస్తుంటారు.ఈ చికెన్,మటన్,చేపలు తిన్నవారికి అదృష్టం బాగుంటే,పెద్దగా ఎఫెక్ట్ వుండదు,ఒక వేళ వాళ్ల టైమ్ బాగలేదంటే,వాంతులు,విరేచనాలత హస్పటల్స్ పరుగులు తీస్తుంటారు..ఇలా ఐస్ పెట్టి కుళ్లిన చికెన్,మటన్ ను గతంలో నెల్లూరులోని పేరు మోసిన హటల్స్ లో అప్పటి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ పట్టుకునప్పటికి,పై నుంచి ఒత్తిడిలతో,,షరా మాములే..గూడూరు కమీషనర్ కొత్తగా పోస్టింగ్ లోకి వచ్చాడు కాబట్టి,షాపుకు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేశారు.ఇలాంటి చర్యలతో నిర్వహకులు మళ్లీ ఇలాంటి వ్యాపారం చేయకుండా అగిపోతారా ?

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

16 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

16 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

20 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.