AMARAVATHI

ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనుపరచిన మున్సిపల్ జూనియర్ కళాశాలల విద్యార్ధులు-కమిషనర్ వికాస్

నెల్లూరు: 2023 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు మున్సిపల్ జూనియర్ కళాశాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను నగరపాలక కమీషనర్ వికాస్ మర్మత్ అభినందించారు..మున్సిపల్ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్దులు:- సీనియర్ ఇంటర్ MPC/BIPC: Sk.హమీదాపర్వీన్-981, Sk షీరిన్-979, sk సాదియ-975, R త్రివిక్రమ్ – 960, M మానస్ కుమార్- 955 మార్కులు.. జూనియర్ ఇంటర్ MPC/BIPC: Sk హుస్నా తబుసం-436, Sk నూర్ ఫాతిమా- 432, Sk సుమయ- 429, Sk మిస్వామాహిన్- 421, K జోయల్ సునాథ్- 419, Sk మదిహ-419, V  దీక్షిత- 419, మార్కులు సాధించారు..

కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కార్పోరేషన్ కళాశాలలను ఇంటర్ ఫలితాలలో సదరు విద్యార్థులు నిలిపారని ప్రశింసించారు.. కార్పోరేషన్ కళాశాలలో ఇంకా మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతామని, ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న కార్పోరేషన్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 hour ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

19 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

22 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

22 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

24 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.