హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్,, పీజీ సెట్ షెడ్యూల్ విడుదల చేస్తూ శుక్రవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. మే 7వ తేది నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనుండగా,, ఫిబ్రవరి 28వ తేదిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.. మార్చి 3వ తేది నుంచి ఏప్రిల్ 4వ తేది వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.. లేట్ ఫీజుతో మే 2వ తేది వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు.. ఏప్రిల్ 30వ తేదిన హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..మే 7వ తేది నుంచి 11వ తేది వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి..
మే 29వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు పీజీసెట్ ఈ పరీక్షలను జరగనున్నాయి..మార్చి 3వ తేది నుంచి ఏప్రిల్ 30వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు..లేట్ ఫీజుతో మే 24వ తేది వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు. మే 21వ తేదీ నుంచి ఆన్లైన్ లో హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖాధికారులు తెలిపారు.
ఎంసెట్:- ఎంసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న,,ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం-మార్చి 3 (శుక్రవారం),,దరఖాస్తులకు చివరితేదీ-ఏప్రిల్ 10 (అపరాద రుసుము లేకుండా),,రూ.250 ఫైన్తో–ఏప్రిల్ 15 రూ.1000 అపరాద రుసుముతో– ఏప్రిల్ 20 రూ.2500 ఫైన్తో– ఏప్రిల్ 25 రూ.5000 అపరాద రుసుముతో—-మే 2 దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600,,,హాల్టికెట్ల డౌన్లోడ్- ఏప్రిల్ 30 నుంచి…పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు.
పీజీసెట్:- పీజీసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న,,,ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం),,,దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 30 (అపరాద రుసుము లేకుండా),,,రూ.250 ఫైన్తో- మే 5—రూ.1000 అపరాద రుసుముతో- మే 10—రూ.2500 ఫైన్తో- మే 15—రూ.5000 అపరాద రుసుముతో- మే 24—దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600…హాల్టికెట్ల డౌన్లోడ్- మే 21 నుంచి…పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్ 1 వరకు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.