అమరావతి: దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి మద్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ప్రమాదకారి,,అతి కిరాతకుడు అయిన మెమోన్ సర్పరాజ్ అనే వ్యక్తి ప్రవేశించాడని,,అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసులకు NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) e-mail ద్వారా హెచ్చరించింది.. NIA అధికారులు ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన వివరాలు ఇలా వునాయి… సర్పరాజ్ కు సంబంధించిన వివరాల్ని ముంబై పోలీసులతోపాటు, మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులకు కూడా మెయిల్ చేసింది..ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. సర్ఫరాజ్, చైనా,, హాంకాంగ్,,పాకిస్తాన్ దేశాల్లో ఉగ్రశిక్షణ పొందాడని,, అతడు దారుణమైన ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం వుందని పేర్కొంది..అలాగే అతడి ఫొటో, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇతర వివరాల్ని పోలీసులకు అందజేసింది..ఆప్రమత్తంగా వ్యవహరించి,,వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని కోరింది..
ఆయుధ శిక్షణ తీసుకునేందుకు:- ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు..వీళ్లు భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడ ఆయుధ శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు..మహారాష్ట్ర థానే వెస్ట్ కు చెందిన ఖాలీద్ ముబరాక్ ఖాన్(21),,తమిళనాడుకు చెందిన అబ్దుల్ (26)ను అరెస్ట్ చేసి,,వీరి దగ్గరి నుంచి భారీ స్థాయిలో ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..వీరికి పాకిస్తాన్ కు చెందిన హ్యండిలర్ నుంచి అదేశాలు వస్తుంటాయని తెలిపారు..వీళ్లు సమాచారం ఆధారంగా సర్ఫరాజ్ మెమోన్ విషయం బయటపడిందని,, ఈ అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.