అమరావతి: జమ్ముకశ్మీర్ లో గురువారం పూంచ్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు తెగబడ్డారు..జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే ఆప్రమత్తమైన సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు..రాజౌరీ-థనామండ-సున్ కోటే మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభం అయిందని,, ఇంకా కొనసాగుతూనే ఉన్నదని అధికారులు వెల్లడించారు..ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారని తెలిపారు..బుప్లియాజ్ ప్రాంతంలో ఉగ్రావాదులు వున్నట్లు సమాచారం మేరకు భధ్రత దళవాలు బుధవారం రాత్రి నుంచి పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిందని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు..ఈ కాల్పుల సంఘటన గురించి సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.