అమరావతి: సనాతన ధర్మం అంటే మలేరియా,, డెంగీ వ్యాధుల లాంటిదంటూ,, దాన్ని నిర్మూలించాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపధ్యంలో, తమిళనాడు సీ.ఎం స్టాలిన్ కుమారుడు,,DMK పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు..శనివారం తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘సనాతన ధర్మం గురించి ఇటీవల నేను మాట్లాడాను..మొన్న నేను చెప్పింది మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను అంటూ స్పష్టం చేశాడు..
సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి..పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు..ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షలకు చెందిన ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానించిందని అమిత్ షా,,రాజ్ నాధ్ సింగ్ తో పాటు ఇతర బీజేపీ నాయకులు వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించారు..హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రతిపక్షపార్టీల కూటమి(ఇండియా) ప్రాథమిక ఎజెండా అని బీజెపీ ధ్వజమెత్తింది..ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.