అమరావతి: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్ లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి డ్రైవ్ చేస్తున్న కారు దూసుకుని రావడంతో సెక్యూరిటీ సిబ్బందిలో కలకలం రేగింది.. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆదివారం రాత్రి 8.09 గంటల సమయంలో డెలావర్ లోని విల్మింగ్టన్ లో ఉన్న తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తున్నారు..అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్ లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టి,,ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది..ఈ సంఘటన జరిగినప్పుడు జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా,, ప్రెసిడెంట్ బైడెన్ కేవలం 100 అడుగుల దూరంలో ఉన్నారు..వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి ఎక్కించి,,అక్కడి నుంచి వైట్ హౌస్ కు తీసుకుని వెళ్లారు..ఈ ఘటనకు పాల్పడిన డ్రైవర్ ను FBI సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
This website uses cookies.