అమరావతి: భారతదేశంకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆనారోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ?..శుక్రవారం దావూద్ కు అతని సన్నిహితులే విషప్రయోగం చేశారని,,దింతో దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో అత్యంత గోప్యంగా చేరినట్లు సోమవారం ఉధయం నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.. దావూద్ చికిత్స పొందుతూన్న ఆసుపత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం అతనికే కేటాయించినట్లు తెలుస్తొంది.. దావూద్ కుటుంబ సభ్యులు,,ఐఎస్ఐ లోని ఉన్నతధికారులు తప్ప మిగిలిన ఎవ్వరిని ఆసుపత్రి ఫ్లోర్ లోకి అనుమతించడం లేదని సమాచారం వుంది..దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు ఇంకా నిర్ధారణ కాలేదు,,
కూపీ లాగుతున్న ముంబయి పోలీసులు:- మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్,, సాజిద్ వాగ్లే నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని జనవరి నెలలో దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వెల్లడించారు..భాతరదేశంకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ తలపై 25 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది., దావూద్ ఇబ్రహీంను అప్పగించేలా పాకిస్తాన్ పై ఒత్తిడి తేవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.