మునుగోడు..
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ ను(నోటీఫికేషన్ అక్టొబరు 7వ తేది విడుదల) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.నవంబర్ 3వ తేదిన ఉప ఎన్నిక ఉంటుందని ప్రకటించింది. పార్టీల అభ్యర్థులు నామినేషన్లు అక్టోబర్ 14వ తేది వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17వ తేది కాగా నవంబర్ 3వ తేదిన పోలింగ్,,నవంబర్ 6వ తేదిన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణ (మునుగోడు) తో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సారాష్ట్రల్లో పలు స్థానాల్లో బై పోల్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది.ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని,వ్యుహాలను సిద్దం చేసుకుంటున్నాయి.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.