AMARAVATHI

నెల్లూరు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంద‌ని -మాజీ మంత్రి డాక్ట‌ర్ నారాయ‌ణ కుమార్తె ష‌ర‌ణి


నెల్లూరు: మే 13న ఆలోచించి ఓటు వేయాల‌ని,నెల్లూరు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంద‌ని మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్త్ ష‌ర‌ణి అన్నారు..సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె నెల్లూరు న‌గ‌రం 10 డివిజ‌న్‌లోని అరుంధ‌తీయ‌వాడ త‌దిత‌ర ప్రాంతాల్లో స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళా నాయ‌కురాళ్ల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు.వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్న అమె రానున్న ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి వేమిరెడ్డి, నారాయ‌ణ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌జ‌లకు విజ్ఞప్తి చేశారు..2014 నుంచి 2019 వ‌ర‌కు నెల్లూరు న‌గ‌రాన్ని నారాయ‌ణ ఎంతో అభివృద్ధి చేశార‌ని గుర్తు చేశారు. 43వేల టిడ్కో గృహాలు మంజూరు,,దోమ‌లు లేని నెల్లూరు న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ఆయ‌న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్ట‌మ్ ను,, ప్ర‌జ‌లు, చిన్నారుల‌కు అంద‌మైన పార్క్ ల‌ను నిర్మించార‌ని గుర్తు చేశారు. నిరుపేద‌లు క‌డుపునిండా అన్నం తినాల‌న్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు తీసుకువ‌చ్చార‌ని,,వాటిని కూడా ఈ ప్ర‌భుత్వం మూసేసింద‌న్నారు. నెల్లూరులోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్త‌వ్వాలంటే అది ఒక్క నారాయ‌ణ‌కే సాధ్య‌మ‌ని చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

20 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

22 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.