AMARAVATHI

జనసేనాని హెచ్చరికతో దిగి వచ్చిన ప్రభుత్వం,రాజోలు రోడ్డుకు మరమ్మత్తులు

అమరావతి జనసేనాని హెచ్చరికతో దిగి వచ్చిన ప్రభుత్వం,,కోనసీమ జిల్లా రాజోలు, ఎల్ఐసి బైపాస్ రహదారి పనులు ఆదివారం ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి..గత కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితులపై జనసేన నాయకులు కార్యకర్తలు ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు..కొన్ని ప్రదేశాలలో స్వయంగా జనసైనికులు శ్రమదానం చేస్తూ రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తున్నారు..వారాహి యాత్రలో భాగంగా ఉభయ గోదావరిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కోనసీమ జిల్లా మలికిపురంలో పవన్ నిర్వహించిన బహిరంగ సభలో రాజోలు బైపాస్ రహదారిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రభుత్వం స్పందించి 15 రోజుల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేపట్టకపోతే జనసైనికులతో కలిసి తానే స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు పనులు పూర్తి చేస్తాన్నాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో స్పందన మొదలైంది..గత నాలుగు సంవత్సరాలుగా రాజోలు ఎల్ఐసి బైపాస్ రహదారి గుంతలతో అధ్వానంగా మరి ప్రమాదాలకు నిలయంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు.. పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో రహదారి పనుల్లో కదలిక వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ప్రతి రోజు ఈ రోడ్డు ద్వారా అనేక వాహనాలు ప్రయాణిస్తున్న నేపద్యంలో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదని తెలిపారు..పవన్ కళ్యాణ్ అల్టిమేటంతో అధికార పార్టీతో పాటు అధికారుల్లో చలనం వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

15 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

19 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

23 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.