నెల్లూరు: ఏ.పి జెన్కోకు సంబంధించి భూములు కొల్పోయిన నిర్వసితులను ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుందని,టెండర్లు పిలవడం అనేది ప్రక్రియ అని,ఎవ్వరు రాకపొతే,మనమే నడుపుకుందామంటూ ఏ.పి జెన్కో ఎం.డి శ్రీధర్ చెప్పారు.సోమవారం అయన ఇతర అధికారులతో కలసి ముత్తుకూరులో ఎ.పి జెన్కో ప్లాంట్ ను పరిశీలించిన సందర్బంలో,కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు.ఈసందర్బంలో ఎం.డి కార్మికులను ఉద్దేశించిన మాట్లాడారు.
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
This website uses cookies.