AMARAVATHI

కోర్టులో జరిగిన దొంగతనం కేసును సిబిఐకి అప్పగిస్తు అదేశాలు జారీ చేసిన హైకోర్టు

నెల్లూరు: జిల్లాకోర్టులో ఫైళ్ల మాయమైన కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఫైళ్ల మాయమైన కేసు సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది.నెల్లూరు జిల్లాకోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నయని,2017లో ప్రస్తుత వ్యవసాయశాఖా మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి ఆరోపణలు చేశారు.కాకాణి నాడు చూపించిన పత్రాలు నకిలీవంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తొంది.ఏప్రిల్ 13వ తేదిన కోర్టులో దొంగ చొరబడి,కొన్ని వస్తువులు,ఫైళ్లను చోరీ చేశారు.ఇందులో కేసుకు సంబంధించి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వున్నాయి.మరుసటి రోజు ఉదయం, దొంగతనం జరిగినట్లు గుర్తించిన కోర్టు సిబ్బంది, చిన్నబజార్ పోలీసు స్టేషన్ కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయిని ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగతనం కేసుకు సంబంధించి అప్పటి సదరు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి జరిగిన సంఘటనపై సవివరమైన నివేదిక ఇచ్చారు.నివేదికలో పలు అనుమానాలు వ్యక్తం చేసిన సదరు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి..ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయలేదని,నిందితులు పగలకొట్టిన తలుపులపై వేలిముద్రలు,పాదముద్రలు సేకరించలేదని నివేదికలో పేర్కొన్నటూ సమాచారం. ఈ నివేదికను సుమోటాగా తీసుకున్న విచారణ జరిపిన హైకోర్టు నేడు ఈ ఫైళ్ల మాయం కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 hour ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

18 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

21 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

22 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

23 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.