అమరావతి: ఆనంత విశ్వం అవిర్భవం రహస్యలు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దశాబ్దలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..విశ్వం రహస్యలను చేధించేందుకు,నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లో పెట్టింది.. ప్రస్తుతం ఈ టెలిస్కోప్ తన తొలి చిత్రాన్ని నాసాకు పంపింది..వేల కొలది గెలాక్సీలు,,, బ్లూ, ఆరెంజ్, వైట్ వర్ణాల్లో ఎన్నో విషయాలు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి..ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జో బైడెన్ మాట్లాడుతూ, ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు..మానవాళికి చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో ఈ క్షణం శాశ్వతంగా గుర్తు వుండిపొతుందన్నారు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇతర ఫోటోలను నాసా,, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ,, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నేడు విడుదల చేయనున్నాయి.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.