నెల్లూరు: ఫెక్లీలకు వాడే మెటీరియల్ ప్లాస్టిక్ కాదని,,రీసైక్లింగ్ మెటీరియల్ అనే విషయం సీ.ఎం జగన్ గమనించాలని,, ఫెక్లీల ముద్రరణపై ఆధాపడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నయని నెల్లూరుజిల్లా ఫెక్లీ తయారీదారుల కోఆర్డినేటర్ శ్రీకాంత్,,గోపీలు అన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం జిల్లా ఫెక్లీల అసోసియేన్,,ప్రిటింగ్ అసోసియేన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తదితరులు మీడియాతో అవేదన వ్యక్తం చేశారు..
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
This website uses cookies.