బాలాజీ…ఒక్క దగ్గర మాత్రమే…
తిరుపతి: భక్తుల కోసం ఆపద మొక్కులవాడు, ఏడుకొండలు దిగి వస్తాడు అనేందుకు సజీవ సాక్ష్యం చిత్తూరుజిల్లా పరిధి,,తొండమానుపురంలోని తొండమాన్ చక్రవర్తి నిర్మించిన దేవాలయం..ఇక్కడ శ్రీదేవీ,భూదేవీ సమేతంగా సుఖాశీనుడై శ్రీవారు, భక్తులకు ప్రసన్న వెంకటేశ్వరస్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు..శ్రీకాళహస్తి నుంచి 7 కీలో మీటర్లు,,తిరుపతి నుంచి 25 కీలో మీటర్ల దూరంలో తొండమానుపురం వుంటుంది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.