వేంకటేశ్వరస్వామి కూర్చుని వున్న విగ్రహా భంగిమ మరెక్కడ కన్పించదు
బాలాజీ…ఒక్క దగ్గర మాత్రమే…
తిరుపతి: భక్తుల కోసం ఆపద మొక్కులవాడు, ఏడుకొండలు దిగి వస్తాడు అనేందుకు సజీవ సాక్ష్యం చిత్తూరుజిల్లా పరిధి,,తొండమానుపురంలోని తొండమాన్ చక్రవర్తి నిర్మించిన దేవాలయం..ఇక్కడ శ్రీదేవీ,భూదేవీ సమేతంగా సుఖాశీనుడై శ్రీవారు, భక్తులకు ప్రసన్న వెంకటేశ్వరస్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు..శ్రీకాళహస్తి నుంచి 7 కీలో మీటర్లు,,తిరుపతి నుంచి 25 కీలో మీటర్ల దూరంలో తొండమానుపురం వుంటుంది.