AMARAVATHI

సభలో అటకం కలిగిస్తున్న 49 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్

మొత్తం-141 మంది..
అమరావతి: గతవారం ఇద్దరు దుండగులు లోక్ సభ హాల్ లోకి ప్రవేశించి స్మోక్ టిన్స్ తో గందరగోళం సృష్టించిన సంగతి విదితమే..ఈ సంఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అదే రోజు మాట్లాడుతూ లోక్,,రాజ్య సభలో భద్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన జరిగితే అది సచివాలయం పరిధిలోకి వస్తుందని,, కేంద్ర జోక్యం ఉండదని స్పష్టం చేశారు..అయితే ప్రతిపక్ష సభ్యులు ఈ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడాలని డిమాండ్ చేస్తు,,సభలో అటకం కలిగిస్తున్నారు..దీంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు..సోమవారం,,మంగళవారం కూడా ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వకపోవడంతో ఏకంగా 49 మందిని స్పీకర్ ఈ శీతాకాల సమవేశాల పూర్తి అయ్యే వరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు..దింతో కలిపి శీతాకాల సమవేశాల్లో సస్పెండ్ అయిన మొత్తం ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది..
మిమిక్రీ:- సస్పెండ్ అయిన ఎం.పీలు పార్లమెంట్ భవనం ముందు కుర్చుని,,రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్ కార్ ను అనుకరిస్తు తృణమృల్ కాంగ్రెస్ ఎం.పీ మిమిక్రీ చేయగా,,దిన్ని రాహుల్ గాంధీ సెల్ ఫోన్ లో చిత్రికరించారు..ఈ విషయం తెలిసి రాజ్యసభ చైర్మన్ సీటుకు విలువ ఇవ్వకుండా ఇలా మిమిక్రీలు చేయడంపై అయన అవేదన వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

17 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

22 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.