బీఫారమ్ల పంపిణీ..
అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్,,అసెంబ్లీ అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా.చంద్రబాబు నాయుడు ఆదివారం B forms అందజేశారు..అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.. ఉండవల్లిలోని చంద్రబాబునివాసంలో బీఫారమ్ల పంపిణీ ప్రక్రియ సందడి వాతావరణంలో సాగింది..ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ B ఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిచి రావాలని ఆశీర్వదించారు.. ఏపీకి ఏం చేశాడో చెప్పుకోలేకే సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.. పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు..మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలన్నారు..ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉందని,,రాక్షసులతో యుద్ధం చేస్తున్నా సంగతి గుర్తుంచుకుని దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను దీవించారు..ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదమని అన్నారు..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతల మధ్య సమన్వయంతో ఓటు బదిలీ జరగాలని అన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.