అమరావతి: విశాఖ నుంచి పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే చెబుతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు..బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ అన్నారు..దసరా నుంచి విశాఖలో పాలన అని కేబినెట్ సమావేశంలో సీ.ఎం జగన్ అనలేదని తెలిపారు..విద్యారంగంలో జగన్ పెను మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు..చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు వాస్తవాలు తెలుసని,,అందుకే చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుంచి స్పందన లేదన్నారు..ఓ సినీనటుడు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అంటూ మిలాఖత్ అయిపోయారని ఎద్దేవా చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని,,అయన, మొత్తం తొమ్మిది కేసులపై స్టే తెచ్చుకున్నారని చెప్పారు..జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ అని,,ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సీ.ఎం సూచించారని వెల్లడించారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.