అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరోపణలు,,సవాళ్ల మధ్య కొనసాగుతున్నాయి..మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్ సాప్ట్ వేర్ ఉపయోగించి, డేటా చోరి జరిగినట్లుగా అనుమానలు వున్నయంటూ హౌజ్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,, సభలో మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు..గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని,, 30 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ చేశారని, దీనికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు..సేవా మిత్ర యాప్ ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని,డేటాను దుర్వినియోగం చేసినట్లు వెల్లడించారు..ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరగాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు..డేటా దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని,,త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.. 2017-19, 18-19 మధ్యకాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని వెల్లడించారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.