తిరుపతి: తిరుమల కొండపైకి RTC ఎలక్ర్టిక్ బస్సు ను సోమవారం ఉదయం ప్రయోగాత్మకంగా నడిపారు..తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల 2వ ఘాట్ నుంచి కొండపైకి చేరుకుంది.తరువాత తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి,, తిరిగి మొదటి ఘాట్ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది..అలాగే సాయంత్రం రెండవ సారి ఈ బస్సును నడిపించారు.. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు..ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో..మలుపుల్లో బస్సు వేగం,ఇంజన్ లోడ్ పనితీరును అధ్యయనం చేశారు ..IIT ప్రొఫెసర్లు కూడా RTC ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్,,ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.రాబోయే వారం రోజుల్లో మరో పది బస్సులు తిరుపతికి చేరుకుంటాయని,, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని RTC అధికారులు తెలిపారు.. టికెట్ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.