అమరావతి: పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు,, మనం పులివెందుల వెళ్లి, గోదావరి సంస్కారాన్ని జగన్ రెడ్డికి నేర్పుదా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.అదివారం రాజోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ విజయం వెలుగులు రాజంపేట వరకు ప్రసరింపచేస్తామంటూ వ్యాఖ్యనించారు.. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే విలువలు పాటించే వారు లొంగిపోతారని అవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ చేసేది కుల ప్రాతిపదిక రాజకీయాలు,, అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం ఇవ్వకుండా గోదారి దాటి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు.. ప్రజలు ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు ఇదే పద్దతని ప్రశ్నించారు..జనసేన తరపున గెలిచి ప్లేటు ఫిరాయించిన రాపాక లాంటి ఎమ్మేల్యేను రీకాల్ చేసే హక్కు ప్రజలకుండాలని అభిప్రాయపడ్డారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.