నెల్లూరు: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాగల మూడు రోజులు 6, 7, 8 తేదీలలో ఉరుములతో కూడిన వర్షాలు రాష్ట్రమంతా ఉండవచ్చని వ్యవసాయశాఖ తెలియజేసిందని ఇన్చార్జి కలెక్టర్ రోణంకి కూర్మానాద్ శుక్రవారం తెలిపారు. అకాల వర్షాలకు వ్యవసాయ పంటలు ,ఉద్యాన పంటలకు నష్టం కలిగినట్లయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాల్ సెంటర్లలో తెలియజేయవలసిందిగా ఆయన కోరారు..వ్యవసాయ పంటలకు నష్టం జరిగితే 9491000129 కు, ఉధ్యాన పంటలకు నష్టం జరిగితే 8686434649 నంబర్లకు,జిల్లా కేంద్రంలోని1077 కాల్ సెంటర్ కు తెలియజేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.