తిరుపతి: రాష్ట్ర స్థాయి క్రీడలు తిరుపతిలో జరగడం సంతోషమని, రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోరారు..శుక్రవారం సి.ఎం కప్ ముగింపు కార్యక్రమం స్థానిక పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో సీఎం ట్రోఫీ బహుమతులను విజేతలకు అందించే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓవరాల్ ఛాంపియన్షిప్ అందుకున్న విశాఖపట్నం క్రీడాకారులను, అధికారులను అభినందించారు…అలాగే రెండవ బహుమతి పశ్చిమ గోదావరి మూడవ బహుమతి ప్రకాశం జిల్లాకు రావడం జరిగిందన్నారు.. ఓడిన వారు బాధపడాల్సిన పనిలేదు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి ఇక్కడ ఫైనల్ కు వచ్చారన్నారు..14 క్రీడలకు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ 3 జిల్లాలకు సి.ఎం కప్ లను అందించారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.