అమరావతి: హైదరాబాద్-విజయవాడల మధ్య వాహనల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర 65వ జాతీయ రహదారిపై గురువారం నుంచి మొదలైన వరద ప్రవాహం కొనసాగుతోంది..వరద ప్రవాహం అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు..తెలంగాణలో భారీ వర్షాలకు కురిసిన నేపధ్యంలో ఖమ్మంలో నుంచి మున్నేరు వాగుకు 1,92,000 క్యూసెకుల వరద నీరు వస్తొంది..ఐతవరం వద్ద మునేరు వరద ఉధృతిని విజయవాడ పోలీసు కమీషనర్ కాంతిరాణా టాటా పరిశీలించారు.. సహాయక చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు..గురువారం మధ్యాహ్నం నుంచి ఈ దారిలో వాహనాలు నిలిపి వేశామని,,గురువారం రాత్రి నుంచి ఇతర మార్గాల మీదుగా ట్రాఫిక్ మళ్లించామని కమీషనర్ తెలిపారు.. ఖమ్మం దగ్గర కొంచెం వరద తగ్గినట్లు తెలుస్తుందని,, గురువారం నాటికంటే శుక్రవారం వరద ప్రవాహం కాస్త తగ్గిందని చెప్పారు..శనివారానికి పూర్తిగా వరద తగ్గే అవకాశం ఉందని,,పరిస్థితి అంచన వేసిన తరువాతే విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరిస్తామన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.