నెల్లూరు: పెన్నా నదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైనారు..శుక్రవారం 5 గురు స్నేహితులు జొన్నవాడ కూలిపోయిన బ్రిడ్జి ప్రాంతలో ఈత కోసం పెన్నానదిలోకి దిగారు..సదరు ప్రాంతంలో లొతైన గుంటల,,సుడిగుండాలు వుండడంతో ఒక్కసారిగ ఈతకు దిగిన యువకులు నీటిలోపలికి వెళ్లారు..బయట కుర్చుని వున్న యువకులు కేకలు వేసేలోపే ప్రమాదం జరిగిపోయింది..గల్లంతైన వారిలో యోగేష్,,సాయికిషొర్ లు వున్నారు..ఒకరు వివేకనంద కాలేజిలో డిగ్రీ చదువుతుండగా,మరోకరు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి..సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు,,రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలో దింపారు..యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు అందాల్సి వుంది.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.