అమరావతి: తమ అధ్యక్షడు పుతిన్ కార్యాలయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది..సరైన సమయంలో స్పందించి రెండు డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది..ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది..దాడి సమయంలో పుతిన్ క్రెమ్లిన్లో లేరని, ఆయన సురక్షితంగా ఉన్నారని పేర్కొంది..మాస్కోలో అనధికారిక డ్రోన్లు ఎగరడంపై నిషేధం విధించారు..ఈ నెల 9వ తేదిన విక్టరీ పరేడ్ యథాతథంగా కొనసాగుతుందని రష్యా ప్రకటించింది..ఏకంగా పుతిన్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరగడం, సీసీ టీవీలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ప్రసారం కావడంతో రష్యాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.