అమరావతి: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు..బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం వేకువజామున భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి..భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎధురు కాల్లులతో సమాధానం ఇచ్చారు..ఈ కాల్పుల్లో లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులు హతం అయ్యారని Additional Director General of Police విజయ్ కుమార్ తెలిపారు..షోపియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నాజర్, హానన్ అహ్మద్లు ఈ సంవత్సరం మార్చి నెలలోనే వీరిద్దరు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు గుర్తించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు..సంఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్, పిస్తోల్, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.