బిల్ గేట్స్ తో ముచ్చట్లు..
అమరావతి: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్,, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలో పాల్గొన్నారు.. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,, వాతావరణ మార్పులు లాంటి పలు అంశాలపై చర్చించారు..టెక్నాలజీని భారతీయుల చాలా వేగంగా ఆందుకున్నారని చర్చల సందర్బంలో భారతీయలను బిల్ గేట్స్ ప్రశంసించారు..సాంకేతిక రంగంలో భారత్ దూసుకెళ్తున్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు..పీఎం నమో యాప్లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్తో ప్రధాని సెల్ఫీ దిగారు..డిజిటిల్ విప్లవంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోందని, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా భారత్ ముందుకు వేగంగా అడుగుతలు వెస్తొందని ప్రధాని మోదీ అన్నారు..చాట్ జీపీటీ వినియోగం మంచిదే, కానీ ఇది అలసత్వానికి దారి తీయకూడదని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు..ఇండోనేషియాలో G20 శిఖరాగ్ర సదస్సు జరిగిన సమయంలో భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని,,దేశంలో అయితే ఏకఛత్రాధిపత్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీని ప్రజల చేత, ప్రజల కోసం మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు ప్రధాని మోదీ తెలిపారు.. G20 సదస్సు సమగ్ర స్థాయిలో ఇండియా సదస్సును అద్భుతంగా నిర్వహించిందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ వినియోగిస్తున్నామని,, ఇందులో బాగంగా స్కూల్ టీచర్ల కొరతను అధిగమించేందుకు AIను వాడుతున్నామని,, డిజిటల్ మార్పులతో దేశానికి ప్రయోజనం చేకూరుతొందని ప్రధాని మోదీ అన్నారు..చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెందతున్నారని,,ఇదే సమయంలో పెద్ద హోటళ్లలోనూ చిరుధాన్యాల వంటకాలు పెరిగాయన్నారు..
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
This website uses cookies.