నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కార్యాలయం ఏనాడు ఆస్తుల విషయాలు,,రియల్ ఎస్టేట్ వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి,శ్రీదర్ రెడ్డి చెప్పారు.సోమవారం అయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశలో మాట్లాడుతూ నెల్లూరుజిల్లా వైసీపీ అధ్యక్షడు,ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డిల అభ్యర్దన మేరకే,డాక్టరు.రాధమాధవి,,ఆస్తి అమ్మకందారుడు శ్రీనివాసులనాయుడు వ్యవహరం తలదూర్చటం జరిగిందని ఎమ్మేల్యే అన్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.