నెల్లూరు: నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు పెండింగులో ఉన్న కోర్టు కేసుల ప్రస్తుత పరిస్థితిని మరియు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంభందించిన కోర్టు కేసులు పరిష్కారానికి అవసరమైన అన్ని దస్త్రాలను సకాలంలో సిద్ధంచేసి, త్వరగా కేసులు పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకొనవలెనని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని సూచించారు. కార్పొరేషన్ సూచించిన నిబంధనల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అదే విధంగా రోడ్డును ఆక్రమిస్తూ నిర్మించిన షాపులు, దుకాణాలను గుర్తించి వాటి యజమానులకు ఆక్రమణ పన్నులు విధించి వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.