AMARAVATHI

ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపొయిన విక్రమ్ ల్యాండర్

కీలక పరిణామం..
అమరావతి: చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్టులో భాగమైన కీలక పరిణామం నేడు జరిగింది..చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి..ఈ ల్యాండర్ 23 లేదా 24వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగనున్నట్లు అంచనా వేస్తున్నారు..చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఓ కీలక ఘట్టం ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు ల్యాండర్ విక్రమ్,,చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువకానున్నట్లు ఇస్రో తెలిపింది.. ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన ఘటంగా భావించేది స్పేస్క్రాఫ్ట్ వేగం..ఈ వేగం తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది.. అనంతరం స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు.. అనంతరం హరిజెంటల్ గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ను వర్టికల్ దిశగా మార్చే ప్రక్రియను చేపడతారు..ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23వ తేది తెల్లవారుజామున విక్రమ్ ను సాఫ్ట్ ల్యాండింగ్ ను చేయనున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

8 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

9 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

10 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

10 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.