అమరావతి: విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం జగన్ ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు.. విశాఖే పరిపాలనా రాజధాని,,తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని,,ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి అన్నారు..శుక్ర,,శని వారం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవ ఉపన్యాసంలో సీ.ఎం మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని ఆయన తెలిపారు..ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం వెల్లడించారు..దిని ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు..ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతంగా ఉందని చెప్పారు..గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాలని,, దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే,, అందులో 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోనే ఉన్నాయని జగన్ తెలిపారు.. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.